లక్నో: అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఘటనలో 250 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం నాటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమో�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భార్యాభర్తలు కలిసి కనీసం రోడ్ల మీద తిరగలేని పరిస్థితి కనిపిస్తున్నది. భర్తతో కలిసి హోటల్కు వెళ్లిన భార్యపై ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ తొలిసారిగా నవసంకల్ప్ శిబిరం పేరుతో మేధోమధన సదస్సు ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు యూప�
ప్రార్ధనా స్ధలాల నుంచి లౌడ్స్పీకర్లు తొలగించాలని యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫిలిబిత్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రార్ధనా స్ధలాల నుంచి తొలగించిన లౌడ్
ముఖంపై మొటిమల సమస్యతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయిలు మొటిమల కారణంగా ఆమెను తిరస్కరించారు. దీంతో పెళ్లి కుదరడం లేదని మనస్తాపం చెంది బల�
జైలు జీవితం గడుపుతున్న ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆ పార్టీని వీడతారనే ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ హోదాతో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చాడు? యూపీ, బెంగాల్లో కాంగ్రెస్ గల్లంతు బీజేపీ అబద్ధాల పుట్ట.. వారిది తలోమాట ఆ పార్టీ పాలనలో 650 పెరిగిన గ్యాస్ ధర సిద్దిపేట టీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ సిద్దిపేట అర్బన్,
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.