యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి రాకేష్ సచన్ ఓటర్లను ఉద్దేశించి మీకు మద్యం కావాలా..అధికారం కావాలా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బాలిక(15)ను లైంగికంగా వేధించిన వ్యక్తి కేసును వాపస్ తీసుకోనందుకు బాధితురాలిపై రాళ్ల దాడికి తెగబడి ఆమెకు పేడ పూస�
యూపీ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు నిరుత్సాహానికి లోనుకారాదని ఆ పార్టీ చీఫ్ మాయావతి కోరారు. ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ శ్రే�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం యోగి టీమ్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు జంప్ అయ్యారు. కొందరు బీజేపీ నేతలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రస�
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
యూపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఓ కౌంటింగ�