యూపీ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు నిరుత్సాహానికి లోనుకారాదని ఆ పార్టీ చీఫ్ మాయావతి కోరారు. ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ శ్రే�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం యోగి టీమ్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు జంప్ అయ్యారు. కొందరు బీజేపీ నేతలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రస�
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
యూపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఓ కౌంటింగ�
యూపీలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు అవసరమైతే సమాజ్వాదీ పార్టీతో (ఎస్పీ) ఆప్ చేతులు కలుపుతుందని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
Mayawati | ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. తాము అధికారంలోకి రాలేమని ఆ పార్టీ నేతల ముఖం చూస్తే అర్థమవుతుందని చెప్�
యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమ