అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం స్పందించకుంటే వేలాది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప�
అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో రైతు కష్టం వర్షార్పణం అయ్యింది. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు, శుక్రవారం కురిసిన వానతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,
రైతులకు అది చేస్తాం... ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్, అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు సాగదీతతో వారి కష్టం వర్షార్పణం అయ్యింది. ఆరుగాలం పండించిన పంట తమ కండ్ల ఎదుటే వర్షపు నీటిల
అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, దోమకొండ, నిజామాబాద్ జిల్లా చందూర్, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన�
గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ�
కాలం కలిసిరాక, అకాల వర్షాలు, పూత తెగులు మొదలైన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ మార్కెట్లకు మామిడి కాయల దిగుమతి రోజు రోజుకూ పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా బాట సింగారం పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో
ఓ వైపు కరువు, మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు గోస పడుతున్నా, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తు�