రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఈ ఏడాది యాసంగి కలిసి రాలేదు. అనావృష్టి పరిస్థితుల్లో నానా కష్టాల నడుమ యాసంగి పంటలను పండించిన రైతన్నలను అకాల వర్షాలు మరింత ఆగం చేశాయి. కరువు పరిస్థితుల్లో అరకొర దిగుబడులపై ర
అకాల వర్షం రైతును అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వాన అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడింది.
కొద్ది రోజులుగా భయపెడుతున్న అకాల వర్షం, శుక్రవారం రైతన్నను ఆగమాగం చేసింది. పొద్దంతా ఎండకొట్టినా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షం పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, �
జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం అన్నదాతను ఉలిక్కిపడేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పోసిన ధాన్యం కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా కోత దశలో ఉన్న పంటకు ఎలాంటి నష్టం జరుగుతదో
నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన హోరెత్తించింది. కోటగిరి, వర్ని, మోస్రా, పొతంగల్, చందూర్, బోధన్, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలింది.
కష్ట కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతోపాటు వడగండ్లు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నది.
ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేది స్తామని జిల్లా వ్యవసాయా ధికారి కల్పన అన్నా రు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారె
అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన భారీ వానకు పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో వరి ధాన్యంతోపాటు మామిడి, జామ కాయలు నేలరాలాయి.
ఉమ్మడి జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. పలు మండలాల్లో వడగండ్ల వాన కురవగా పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నిజామాబా�
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�
అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నా కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కాంటాలు, బస్తాల తరలింపు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని సే�