గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�
అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నా కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కాంటాలు, బస్తాల తరలింపు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని సే�
‘అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా కేంద్రం ద్వారా మరో రూ.10 వేలు ఇప్పించాలి’ అని బీజేపీ నాయకులకు రోడ్లు భవన
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభు త్వ నిబంధనలు సమస్యాత్మకంగా మారాయి. ధాన్యంలో తేమ శాతం 17కు మించకూడదన్న ఎఫ్సీఐ నిబంధన ఇప్పుడు రైతుల పాలిట శా
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. దమ్మూ, ధైర్యం ఉంటే కేం ద్రం నుంచి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటన చేయించాలి. అ�
అకాల వర్షాలు, వడగండ్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశాయి. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా పంట నష్టం వివరా
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
Minister Jagdish Reddy | సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అధికారులను ఆదేశించారు.