అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట వడగండ్ల వానతో పంట పొలంలోనే ధాన్యం రాలిపోయింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా.. అకాల వర్షం రావడంతో మొత్తం తడ
ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడ
అకాల వర్షంతో రైతన్న ఆగమాగమవుతున్నాడు. గురువారం రాత్రి, శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన వానకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయా యి. చేతికొచ్చిన మక్కజొన్
పంట పండించే రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట వేసినప్పటి నుంచి సాగునీరు అందక.. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నా తీరా చేతికొచ్చే సమయంలో పరీక్ష పెడుతున్నది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వరి, మ�
ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి. మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక చోట్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిం�
గురువారం ఈదురుగాలులో కురిసిన అకాల వర్షం కారణంగా పిడుగుపాటుకు గురై రెండు చోట్ల ముగ్గురు మృతి చెందిన సంఘటనలు నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నాయి. పదర మండలం కోడోనిపల్లి గ్రామ శివార�
ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్లో పిడుగుపడి 20 గొర్రెలు మృతిచెందాయి.
ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతుండడంపై రైతులు అందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు అకాల వర్షాలు మ రిం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ అంశంపై సర్కారు, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబు అసెంబ్లీలో నోరు మెదపకపోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామ పంచాయతీ పరిధి
జిల్లాలో ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లోని వరి పంట ఎండిపోతున్నది.
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి ర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు ఆస్తినష్టం జరిగింది. గాలిదుమారంతో విద్యుత్ స్తంభాలు నేలకూలడం, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. నిన్నమొన్నటి వరకు నీళ