నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం లో ఆయా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 3:30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుమ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా చూసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక కొరవడడంతో ధాన్యం కొనుగోళ్లే ఈ సారి ఆలస్యంగా ప్రారంభం కాగా ఇప్పుడు మరింత న
అకాల వర్షంతో తడిసిన పోయిన పంటలను పరిశీలించడానికి ఏఒక్క మంత్రికి సమయం లేదా అని అసలు ప్రభుత్వానికి రైతు గోస పట్టదా అని ఎమ్మెల్యే విజేయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం కురిస
అకాల వర్షం రైతన్నను ఆగమాగం చేసింది. ఆరు నెలల కష్టం ఒక్క అరగంటలో తుడిచిపెట్టేలా
చేసింది. సోమవారం సాయంత్రం గాలివానతో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల తీరని నష్టాన్ని
మిగిల్చింది. మహబూబ్నగర్ జిల్లా మహ్మద�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురియడంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొర�
గత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్పల్లి, మైలార్దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద�
ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన వరిపంట వనగండ్లకు నేల పాలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామనుకున్న అన్నదాతల నోట్లో వడగండ్లు మట్టిని కొట్టాయి.
వడగండ్ల వానతో కోతకు వచ్చిన పంట దెబ్బతిని రైతులకు అపార నష్టం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పిల్లుట్ల, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్ గ్రామాల పరిధిలో �
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింద�
నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వాన, వనగండ్లతో పాటు ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని బ�
భద్రాద్రి జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురుగాలులకు అన్నదాతల ఆశలు నేలకూలాయి. చేతికి అందిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా రాదంటూ దిగులు చెంద�
ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి వా రం రోజులు దాటినా గింజ ఎత్తలె.. కాం టా వేయలె. అసలు రైస్మిల్లుల కేటాయింపులే జరగలే. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి ఆగమవు
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�