అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ప్రభుత్వం కొనాలని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి పడిన అకాల వర్షానికి చల్గల్ �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువు దోపిడీ చేస్తున్నదని, పండించిన ప్రతి పంటకూ కమీషన్ తీసుకుంటూ.. దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకొందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. బుధ
కొనుగోలు కేంద్రాల్లో రోజు ల తరబడి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చిపడింది. రవాణా వాహనాల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించకపోవడంతో అవి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి.
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదురొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావ
నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నా నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో విసుగు చెందిన రైతులు కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో సోమవారం కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి న�
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి అందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని సకాలంలో తూకం వేయకపోవడం�
రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.
‘మా ఆరుగాలపు శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను గురువారం అర్ధరాత్రి
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలసత్వం.. రైతుకు శాపంగా మారింది. సాగునీరు అందకపోయినా ఎంతో శ్రమకోర్చి పండించిన పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షానిక
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం ఈదురుగాలులు, అకాల వర్షాలతో దినదినగండంగా గడుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �
అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ డిమాండ్ చేశారు. సిరిపురం నుంచి దాచాపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గురు
ధాన్యం కొనుగోలు చేయాలని గు రువారం రైతులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్లో వరి పంటనే అధికం. గత నెల రోజుల ముందు నుంచే వరి కోతలు ప్రార
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం లో ఆయా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 3:30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుమ�