ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
అన్నదాతకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.. సాగు నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక.. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయక.. అవసరానికి యూరియా దొరకక ఇబ్బందులు పడిన రైతులు.. అనేక అవస్థల�
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి కాగ్నా ఉగ్రరూపం దాల్చింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రా�
Fields Inspections | మండల సిర్సన్న గ్రామంలో అకాల వర్షాలకు తడసి ముద్దయినా నువ్వుల పంట పొలాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజా రెడ్డి , వ్యవసాయ విస్తీరణ అధికారి రమణ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు.
రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. రోహిణిలో విత్తనం విత్తుతే అధిక పంట దిగుబడి వస్తుంది అని రైతుల నమ్మకం. వారం రోజుల నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడం లేదంటూ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలు మొలకెత్తాయి. మండలవ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారుల�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే.. అక్కడి సిబ్బంది తూకం వేయడంలో నిర్లక్ష�
రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నది. అయినప్పటికీ రైతుల గోస పట్టించుకునేవారే లేరు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం