ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె
మొంథా తుఫాన్ ధాటికి నల్లగొండ జిల్లా చిగురుటాకులా వణికింది. మంగళవారం సాయంత్రం నుంచి ముసురుతో మొదలై..మోస్తరుగా...భారీ వర్షంగా..బుధవారమంతా ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉం ది. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించి�
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సోమవారం వర్ష సూచనలు లేకపోవడంతో రైతులు
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరి కోతలు నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు సూచించారు. ఈ మేరకు మొంథా తుఫాన్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చర్యలపై కలెక�
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్�
చేతికొచ్చిన పంట కండ్లముందే తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వానకాలం నాట్లు మొదలుకొని కొత లు కోసే వరకు వర్షాలు కర్షకులను ఏదో ఒక రూపంలో నష్టాలను మిగులుస్తూనే ఉన్నాయి. అడ్డాకుల మండలం కందూరు ఆలయం వ�
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
అన్నదాతకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.. సాగు నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక.. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయక.. అవసరానికి యూరియా దొరకక ఇబ్బందులు పడిన రైతులు.. అనేక అవస్థల�
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి కాగ్నా ఉగ్రరూపం దాల్చింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రా�