అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొ
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బ�
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం జేస్తున్నాయి. గురు,శుక్రవారాల్లో కురిసిన వానలు తీవ్ర నష్టం మిగిల్చాయి. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి, పిప్రి గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది.
అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పం�
అకాల వర్షంతో పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు బంధు సమ న్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ డైరెక్టర్ అంకుగారి శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్�
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న పంట నేలకొరగగా, వేల్పూర్మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్కు తరలించడానికి సిద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు చోట్లా కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంతోపాటు మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. టామాట, మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి పెద్ది రాజుకు చ�
సీజన్ ప్రారంభంలో పత్తి గింజల కోసం.. ఆ తర్వాత ఎరువుల కోసం రైతులు యుద్ధాలే చేశారు. అష్టకష్టాలు పడి సాగు చేశారు. జూలై, ఆగస్టులో కురిసిన అకాల వర్షాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల ప
వాతావరణ శాఖ సూచనల మేరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడి�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి