జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను నిలిపేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఇప్పటివరకు యాభై శాతం కూడా
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల�
అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని తన కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూ�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూ�
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల రైతులు చిట్కుల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మెదక్-జోగిపేట
అకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ, యాసంగి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేటల�
Unseasonal Rains | ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతన్నలకు అకాల వర్షాలు మరింత కుదేలయ్యేలా చేశాయి. రైతులంతా దిక్కుతోచని స్థితిలో�
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు , ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కి�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతు�
రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పు�