మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట
ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజ�
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న తదితర గ్రామాలతోపాటు మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామంలో శనివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా.. వ�
మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులకు కూడిన వానతో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. గాలిదుమారంతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలాయి. ఆర�
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే కనీసం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా పరిహారం అందేద�
దండేపల్లి మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటా
అకాల వర్షం అన్నదాతలను దెబ్బ కొట్టింది. గాలీవాన బీభత్సం రైతుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టిందా అన్నట్టుగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పెనుగాలులతో కూడిన వర�
సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదా�
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి స�
అకాల వర్షంలో పంటలకు తీవ్రనష్టం జరిగింది. బుధవారం రాత్రి మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త్తరు వర్షం పడింది. మొక్కజొన్న, వరి,కూరగాయ పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేగోడ్�
unseasonal rains | ఇటీవల సాగులో ఉన్న పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షంతో పొలాల్లో నీరు నిలిచిపోయి పంటలు కుళ్లిపోతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా నేలకూలగా, మొక్కజొన్న, వరి పంటలు కూడా తడిసిపోవడంతో రైతులు �