అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
Marri Janardhan Reddy | కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీ�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రా�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న జొన్న కంకులు తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల�
మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట
ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజ�
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న తదితర గ్రామాలతోపాటు మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామంలో శనివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా.. వ�
మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులకు కూడిన వానతో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. గాలిదుమారంతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలాయి. ఆర�
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�