ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పి�
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.