భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా ల
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన�
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది.
MPhil | ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు.
డాక్టర్ మీనా మహాజన్ను అభిమానులు ‘గురుమా..’ అని భక్తితో పిలుచుకుంటారు. జ్యోతిషం, యోగా, అష్టసిద్ధి ఆమె అభిమాన విషయాలు. పురాణాలు, ఉపనిషత్తులకు సైన్స్ జోడించి చెప్పడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చని అంటారు మ�
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ సీవీ ఆనందబోస్ మధ్య రాజుకున్న యూనివర్సిటీ చాన్సలర్ వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై బెంగాల్ ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించేలా తాజాగా గవర్నర్ మ�
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ-2023 ఫలితాలు గురువారం రాత్రిలోపు లేదా శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్కుమార్ వె
దేశవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను డిసెంబర్ 3న నిర్వహించాలని లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్�
యూనివర్సిటీల్లో మరో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం నగరంలోని పలు డిపోలు, పలు కేంద్రాల నుంచి శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కలిసి వచ్చే విధంగా మరో 30 సిటీ బస్సులను సోమవారం నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్�
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక