ఉన్నత విద్యాసంస్థలైన యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఔట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ (ఓబీఈ) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఓబీఈ అనేది ఫలితాల ఆధారిత విద్య. యూనివర్సిటీలు ఎన్ఏఏసీ (నేషన�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ హోదాలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను ఇకమీదట చేపట్టబోనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించటం వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్య గవర్నర్కు,
Kabul University | అమెరికా సైన్యం వెనుతిరిగిన తర్వాత మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్ను వశం చేసుకున్న తాలిబన్లు తమ అణచివేత విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని కాబూల్లో
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ – 2021 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షను �
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. కాగా సదరు జీవో కాపీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మం�
కేయూ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తొలగింపు మూడు యూనివర్సిటీల పరిధిలోకి ఉమ్మడి మెదక్ నాలుగు వర్సిటీల పరిధి మార్పునకు కసరత్తు పూర్తి ప్రతిపాదనలు రూపొందించిన ఉన్నత విద్యామండలి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభ�
న్యూయార్క్లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని బాలిక విద్యార్థి చదువుకు ఆమెరికా సహకారం ఉన్నత చదువుకు యూఎస్ఏకు పయనం తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ�
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివ�
తిప్పన కోటిరెడ్డి నమస్తే తెలంగాణ ప్రతినిధి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ‘ఏవిధంగా ప్రిపేర్ కావాలి? సీటు ఎలా సంపాదించుకోవాలి? ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి? వీసా ఇంటర్వ్యూ ఎల�
వైస్చాన్స్లర్ల వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళిసైహైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భవిష్యత్లో తలెత్తే నీటి సంక్షోభాలను నివారించాలంటే వాననీటి వనరుల సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలని గవర్నర్ డ�