తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విత్తనాలు, పలు పంటలపై పరి�
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు దక్కించుకోవడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. మరిన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఇతోధికంగా ప్�
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టులను ఏకీకృత విధానంలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం తదనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర�
రాష్ట్రంలో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు రానున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు చాలా డిమాండ్ ఉన్నదని
తెలంగాణ విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిలు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాల్లో సగభాగానికి పైగా అందిపుచ్చుకొంటున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాసంస్థకు వెళ్లి చూసినా.. ఆశ్చర్�
ఉన్నత విద్యాసంస్థలైన యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఔట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ (ఓబీఈ) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఓబీఈ అనేది ఫలితాల ఆధారిత విద్య. యూనివర్సిటీలు ఎన్ఏఏసీ (నేషన�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్లర్ హోదాలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను తాను ఇకమీదట చేపట్టబోనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించటం వివాదానికి తెరలేపింది. ఈ వ్యాఖ్య గవర్నర్కు,
Kabul University | అమెరికా సైన్యం వెనుతిరిగిన తర్వాత మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్ను వశం చేసుకున్న తాలిబన్లు తమ అణచివేత విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని కాబూల్లో
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ – 2021 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షను �