న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ-2023 ఫలితాలు గురువారం రాత్రిలోపు లేదా శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్కుమార్ వె
దేశవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను డిసెంబర్ 3న నిర్వహించాలని లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్ల్లో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రా రంభించాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. వర్సిటీల వీసీ, రిజిస్ట్రార్�
యూనివర్సిటీల్లో మరో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం నగరంలోని పలు డిపోలు, పలు కేంద్రాల నుంచి శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కలిసి వచ్చే విధంగా మరో 30 సిటీ బస్సులను సోమవారం నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్�
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక
విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు ఒక సూచికగా పరిగణిస్తారు. కానీ, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత పట్టిపీడిస్తున్నది.
పదిహేను వర్సిటీల్లో బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన�
పదిహేను వర్సిటీల్లో బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన�
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధే ధ్యేయంగా విశ్వవిద్యాలయాలకు నూతన సిలబన్ను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగ్రవాల్ చెప్పా రు.
తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విత్తనాలు, పలు పంటలపై పరి�
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు దక్కించుకోవడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. మరిన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఇతోధికంగా ప్�