ఓ యువ అధ్యాపక దంపతులకు ఒక్కగానొక్క మగబిడ్డ కలిగాడు. ఆ పిల్లవాడిని తమకన్నా పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. పిల్లాడు పసివాడుగా ఉన్నప్పుడే అంతర్జాతీయస్థాయి విశ్వ�
ఆచార్యులు లేక కునారిల్లిన వర్సిటీలు.. ఇప్పుడు మరింత సంక్షోభం దిశగా అడుగులేస్తున్నాయి. ఇంత కాలం రెగ్యులర్ ఆచార్యులు ఉద్యోగ విరమణలు పొందగా, తాజా గా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం విరమణలు పొంద�
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7.3 శాతం నిధులే కేటాయించి నిరుత్సాహపరిచింది. రాష్ట్ర మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా, విద్య కోసం రూ.21,281 కోట్లు
యూనివర్సిటీల సమస్యలపై విద్యార్థి సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి డిమాండ్ చేశారు. సో మవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఆయన మీడియాతో మాట్ల�
Universities In charge VC's | తెలంగాణ పది యూనివర్సిటీలకు ఇన్చార్జీ వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మే 22న పది వర�
యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్ష మూడో ఎడిషన్ ఏడు రోజుల్లో పూర్తవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం వెల్లడించింది.
భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా ల
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన�
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది.
MPhil | ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు.