హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ రిడ్రెస్సెల్ గ్రీవెన్సెస్ అంబుడ్స్పర్సన్స్ను నియమించని 174 వర్సిటీలకు యూజీసీ మంగళవారం నోటీసులిచ్చింది. ఈ అంబుడ్స్పర్సన్స్ను నియమించని వర్సిటీల జాబితాలో రాష్ట్రం నుంచి కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీ, నిమ్స్, ఆర్జీయూకేటీలు ఉన్నాయి.