నిమ్స్ దవాఖానలో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె శస్త్ర చికిత్సలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో త�
NIMS | వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు నిమ్స్ డైరెక్టర్కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కరోనా సమయంలో నిమ్స్లో బెడ్లను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ మన్నె రాందాస్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసు స్ట
వైద్య చరిత్రలో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహ�
ఉపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు నిమ్స్ వైద్యులు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కచ్చాపూర్కు చెందిన రాచకొండ శివప్రసాద్ రావు కొ�
మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (
NIMS | ఉన్నత ఉద్యోగాలు.. గౌరవప్రదమైన వేతనం.. నిరుద్యోగుల బంగారు భవితకు నిమ్స్ మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సు బాటలు వేస్తోంది. వైద్యశాలగానే కాదు.. వైద్య కళాశాలగానూ నిమ్స్ ప్రత్యేక చాటుకుం�
మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
నిమ్స్ విస్తరణ పనుల్లో పెంచి నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పంజాగుట్ట లోని నిమ్స్ దవాఖానలో విస్తరణ ప్రాజెక్టులో చేపట్టిన పనుల వి
నిమ్స్ ఇమ్యూనాలజీ, రూమటాలజీ పీడియాట్రిక్ విభాగంలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల కంటి పరీక్షల కోసం ఉపయోగపడే విలువైన పరికరాన్నిఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ బహూకరించింది.