NIMS | నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగు�
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని చేరింది. రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని నిమ్స్లో ప్రారంభించారు. దీని ద్వారా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఆధా
శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటి సమస్యలతో బాధపడే వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. చాలామందికి కిడ్నీలు పనిచేయక మార్చాల్సిన అవసరం ఏర్పడుతున్నది.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2 వేల మైలురాయిని సాధించిన నిమ్స్ యూరాలజీ విభాగం వైద్య బృందాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఐఎంఏ ర�
నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండ�
నిమ్స్ దవాఖానలో మొక్కుబడిగా తెర్చుకున్న ఇందిరమ్మ క్యాంటిన్ మళ్లీ మూతపడింది. ప్రైవేట్ క్యాంటిన్ల కోసం దీనిని మూసివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దవాఖానకు వచ్చే పేద రోగులు, వారి సహాయకుల కోసం గత ప్�
కాళ్ల బలహీనత, తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగికి నిమ్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోసోపిక్ స్పైన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... నిజాం ఇన్
నిత్యం వేలాది మంది రోగులతో రద్దీగా ఉండే నిమ్స్లో రోగులకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదులతో నేడు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 2020లో మాలిక్యులర్ డయా
సాధారణంగా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైన పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్ని సార్లు సమాచారం ఇవ్వడంలో కొంత చిరాకు పడుతుండడం, తమక�
నిమ్స్ దవాఖానలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. ఓ వైపు డైరెక్టర్ కమిషన్ చైర్మన్ను సత్కరిస్తుండగా, మరో వైపు వందలాది నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ప్�
మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారి భవిష్యత్తు భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో �
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
Fazal Rehman : సీనియర్ జర్నలిస్ట్ ఫజల్ రెహమాన్ (Fazal Rehman) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తనువు చాలించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ ఫజల్ తుది శ్వాస విడ�