Rahul Devaraj | నిమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న డాక్టర్ నగరి బీరప్ప ఉద్యోగ కాలం ఈ నెల 6న ముగియడంతో ఆయన స్థానంలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ను నియమిస�
దేశంలో ఉత్తమ వైద్య సేవలందించే వైద్య సంస్థగా పేరొందిన నిమ్స్ ఆస్పత్రిలో నాసిరకం వైద్య పరికరాల వినియోగం కలకలం రేపుతోంది. రోగుల ప్రాణాలకు అత్యంత కీలకమైన శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల్లో పూర్తిగా �
క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక ‘నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్' (ఎన్జీఎస్) సాంకేతికతతో కూడిన క్య
నిమ్స్లో చికిత్స కోసం వచ్చే క్యాన్సర్ రోగుల సహాయకులకు చెట్ల నీడే వెయిటిం గ్ హాల్గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో అత్యంత కీలకమైన ఆంకాలజీ విభాగానికి నిత్యం వందలాదిగా రోగులు, వారి సహాయకులు వస్త�
NIMS | నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగు�
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని చేరింది. రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని నిమ్స్లో ప్రారంభించారు. దీని ద్వారా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఆధా
శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటి సమస్యలతో బాధపడే వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. చాలామందికి కిడ్నీలు పనిచేయక మార్చాల్సిన అవసరం ఏర్పడుతున్నది.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2 వేల మైలురాయిని సాధించిన నిమ్స్ యూరాలజీ విభాగం వైద్య బృందాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఐఎంఏ ర�
నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండ�
నిమ్స్ దవాఖానలో మొక్కుబడిగా తెర్చుకున్న ఇందిరమ్మ క్యాంటిన్ మళ్లీ మూతపడింది. ప్రైవేట్ క్యాంటిన్ల కోసం దీనిని మూసివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దవాఖానకు వచ్చే పేద రోగులు, వారి సహాయకుల కోసం గత ప్�
కాళ్ల బలహీనత, తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగికి నిమ్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోసోపిక్ స్పైన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... నిజాం ఇన్
నిత్యం వేలాది మంది రోగులతో రద్దీగా ఉండే నిమ్స్లో రోగులకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదులతో నేడు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 2020లో మాలిక్యులర్ డయా
సాధారణంగా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైన పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్ని సార్లు సమాచారం ఇవ్వడంలో కొంత చిరాకు పడుతుండడం, తమక�