నిమ్స్ దవాఖానలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. ఓ వైపు డైరెక్టర్ కమిషన్ చైర్మన్ను సత్కరిస్తుండగా, మరో వైపు వందలాది నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ప్�
మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారి భవిష్యత్తు భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో �
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
Fazal Rehman : సీనియర్ జర్నలిస్ట్ ఫజల్ రెహమాన్ (Fazal Rehman) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తనువు చాలించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ ఫజల్ తుది శ్వాస విడ�
నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
పేదల ప్రాణదాతగా గుర్తింపు పొందిన నిమ్స్ దవాఖానలో వైద్యుల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియలో కొందరు పెద్ద�
Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ న
నిమ్స్ వైద్యుడు తాను పనిచేస్తున్న వైద్యశాలకు తనవంతు చేయూతనిచ్చారు. మైక్రోబయాలజీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంఎ పాటిల్ తన తండ్రి దివంగత అప్పారావు పాటిల్ జ్ఞాపకార్థం వీల్చైర్లను అంద
నిమ్స్ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం తుమ్మలపల్లి తండాకు చెందిన రమావత్ లక్ష్మణ్, అనసూయ దంపతుల మూడో సంతానం నితి�