నిమ్స్ ఇమ్యూనాలజీ, రూమటాలజీ పీడియాట్రిక్ విభాగంలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల కంటి పరీక్షల కోసం ఉపయోగపడే విలువైన పరికరాన్నిఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ బహూకరించింది.
భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, విద్యార్థులు ఉద్యమిస్తున్నా రేవంత్ సర్కారు మాత్రం వరుస నోటిఫికేషన్లతో బాధితుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటికే లగచర్ల, హెచ్సీయూతోపాటు పలు ప్రాంతాల్లో భూసేకర
నిమ్స్లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకోవడం విదితమే.
హైదరాబాద్లోని నిమ్స్లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడ�
ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది.
Hyderabad | ఖైరతాబాద్, ఏప్రిల్ 4 : సమయానికి కల్లు దొరకలేదని ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. కొంతకాలంగా కల్లుకు బానిసైన అతను.. రెండు రోజులుగా తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబ�
మాదాపూర్ లోని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హెచ్ఐసీసీ సంయుక్తంగా మహావీర్ హాస్పిటల్, నిజాం మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్కు రూ. 1.20 కోట్ల 80 వేలను వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్
NIMS | రోటరీ క్లబ్ మోయినాబాద్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ న్యూరాలజీ అండ్ ఎపిలెప్సీ విభాగాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్�
NIMS | ఖరీదైన అవయవమార్పిడి శస్తచ్రికిత్సలను అవసరమైన నిరుపేద రోగులకు సైతం అందించాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ తీసుకున్న నిర్ణయం ఎ�
గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నగరానికి చెందిన పూజారి అనిల్ కుమార్ (19) కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ దవాఖానలో చేరగా, పరీక్షించ
NIMS | గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలను రక్షించారు.
నిమ్స్కు నిత్యం సుమారు 3వేల మంది రోగులు వివిధ రకాల చికిత్సల కోసం వస్తుంటారు. ఔట్ పేషెంట్ వార్డు, మిలీనియం, స్పెషాలిటీ, ఎమర్జెన్సీ బ్లాకులకు వచ్చే రోగులకు ఎక్స్రే, సీటీ, ఎంఆర్ఎఐ స్కాన్, ఇతర పరీక్షల కోస