‘నిమ్స్ కార్మికుడు లింగయ్యపై జరిగిన ఘటన బాధాకరం.. 24 గంటల సమయం ఇవ్వండి....బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. శనివారం నిమ్స్ కార్మికులు, వివిధ కార్మిక సంఘాలతో డైరెక్ట
చేయని తప్పునకు నిమ్స్ కార్మికుడిని పోలీసులు చితకబాదారు. చివరకు తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో అతడిని నిర్లక్ష్యంగా ఆస్పత్రి గేటు ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ అవమానీయ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరి�
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దాబాలో మంగళవారం ఖాకీల ఆంక్షల నడుమ సాగాయి.
ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలువాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలలను కండ్లలోనే దాచుకుని కండ్లుమూసింద�
గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) తన వీల్ చెయిర్కు శాశ్వత సెలవు ప్రకటించారు. ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ అని ఏనాడో �
Harish Rao | విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన�