శరీరానికి చిన్న గాయమైతేనే తట్టుకోలేకపోతాం.. అలాంటిది గుండె, ఊపిరితిత్తుల మధ్య బాణం ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.. కానీ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన గొత్తి కోయ యువకుడ�
NIMS | గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకెళ్తే... ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన షేక్ షనాజ్ (29) రెండేండ్లుగ
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్ ఆఫ్ గ్లాస్గో డాక్టర్ బీరప్పను ‘డిప్లొమా ఆఫ్ ఫెల్లోషిప్ ఎఫ్ఆర్సీఎస్'కు ఎంపిక చేస
నిమ్స్ దవాఖానలో ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి బ�
అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్కు వెళ్లిన ఓ సింగరేణి కార్మికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెడ్లు ఖాళీగా లేవని తిప్పిపంపించారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
NIMS | హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
CM KCR | రెండు కిడ్నీలు ఫెయిల్... అన్నమాట వింటే పదేండ్ల క్రితం సాధారణ జనం ప్రాణాల మీద ఆశ వదులుకునేవారు. ఒక్క డయాలసిస్కే వేల రూపాయలు ఖర్చయ్యే చోట, వారానికి రెండు, మూడుసార్లు చేయించుకోవడం అన్నది... సంపన్నులు, ఎగు�
నిమ్స్ జనరల్ మెడిసిన్ వైద్యులు తెలంగాణ కీర్తిని చాటారు. నీట్ ఎస్ఎస్2023 ఎంట్రెన్స్ పరీక్షల్లో ఆలిండియా తొలి ర్యాంకుతో పాటు మరిన్ని అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకొని జయకేతనం ఎగురవేశారు. నిమ్స్ �
Harish Rao | త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చికిత్స పొందుతున్న చిన్నారులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు యూకేకి చెందిన వైద్య బృందం ఈ నెల 24న నగరానికి రానున్నట్టు నిమ్స్ డైరెక్టర్ �