ఎస్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) అమలు పేరుతో ఆరెస్సెస్ భావజాలాన్ని యూనివర్సిటీ సిలబస్లో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ ఆందోళన వ్యక్తంచేశా�
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదా�
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు.
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 4,5 తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండ�
అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 27 శాతం బీసీ రిజర్వేషన్లను పలు యూనివర్సిటీలు బేఖాతరు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బీ�
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్ దక్కింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా �
॥సీ॥
భారత దేశపు భాసిల్లు వేదాంత
తత్వమ్ము దెలిపిన తపస్వి యెవరు?
దివ్యనాధ్యాత్మిక దీప్తి పుంజములను
జగతికి పంచిన సదయుడెవరు?
దేశాల మధ్యన దివ్య సంబంధాలు
నెరిపినట్టి సుగుణ నేత యెవరు?
విశ్వవిద్యాలయ విద్యను �
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఆర్జీయూకేటీల ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. వీటి ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చం దంగా పరిస్థితి తయారయ్యింది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి.
Errolla Srinivas | రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది అని మండిపడ్డారు.