కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఆలైడ్ హెల్త్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల చ
తనను కొనసాగించడంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని కాళోజీ నా రాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. వీసీ పోస్టుపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ నేపథ్యంలో తన కొ�
బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, తదితర పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల్లోనూ లోకల్ కోటాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.