ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం
నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ కాలేజ్పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
కశ్మీర్లో కాంగ్రెస్ పోటీ చేయరాదనే దుందుడుకు ప్రతిపాదన ఒకటి అప్పట్లో వచ్చింది. అదీ శక్తిమంతురాలైన నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ ముందుకు. ఆ సూచన చేసింది కశ్మీర్ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు సయ్యద్ మీర్
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �
జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొ�
Indias Name Change Row | ఇండియా (India) పేరు మార్పు అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి (United Nations) స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పేర్ల మార్పుపై దేశాల నుంచి �
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�
చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి
ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఏటా జులై 11న జరుపుకుంటున్నాము. ఈ రోజున జనాభా పెరుగుదల సమస్యలు, ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నది. 1987 జూలై 11నప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు పె�
ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్�
ఐక్యరాజ్య సమితికి చెందిన విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లో తిరిగి చేరేందుకు అగ్రరాజ్యంఅమెరికా ఆసక్తి చూపుతున్నది. పాలస్తీనాను సభ్య దేశంగా చేర్చుకున్నందుకు నిరసనగా అలిగి అమెరికా అప్పట్లో బ�
ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.