Hafiz Saeed: పాకిస్థాన్లో ఉగ్రవాది హఫీజ్ సయ్యిద్ 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది. తన వెబ్సైట్లో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అతను శిక్ష అనుభ
దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్ 18లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే వాతావరణ సదస్సు కాప్33కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం
నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ కాలేజ్పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
కశ్మీర్లో కాంగ్రెస్ పోటీ చేయరాదనే దుందుడుకు ప్రతిపాదన ఒకటి అప్పట్లో వచ్చింది. అదీ శక్తిమంతురాలైన నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ ముందుకు. ఆ సూచన చేసింది కశ్మీర్ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు సయ్యద్ మీర్
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �
జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొ�
Indias Name Change Row | ఇండియా (India) పేరు మార్పు అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి (United Nations) స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పేర్ల మార్పుపై దేశాల నుంచి �
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�
చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి