UN | ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ వైఖరిని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస�
మన దేశంలో అధికారిక జనాభా గణాంకాలు 2011 నాటివే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న గణాంకాలు అంతర్జాతీయ నివేదికల ఆధారంగా వేసుకున్న సాపేక్ష అంచనాలే. వీటి ప్రకారం మన దేశ జనాభా 2023 మధ్యలోనే చైనాను మించిపోయిం�
భారతదేశ ఎన్నికలపై ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ తిప్పికొట్టారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మీరు మాకు చెప్పాల్సిన పనిలేదని జవాబిచ్చారు.
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్యం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు మంగళవారం ఐరాస భద్ర
United Nations: భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఐక్యరాజ్యసమితి ఆకాంక్షించింది. యూఎన్ ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంలో ఎన్నికలు జరిగ�
Ajatashatru | జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. పాక్ ఆక్రమణలో నివసిస్తున
ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి (ఐరాస) అనుబంధంగా పనిచేస్తున్న వెల్బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ‘వరల్�
వాతావరణ మార్పులపై ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ‘రెడ్ అలర్ట్' జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేడి 2023 సంవత్సరంలో రికాైర్డెందని, 2024లో ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవక
దేశీయ నిర్మాణ రంగం జోష్ మీదున్నదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ క్రమంలోనే 2025నాటికి చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద నిర్మాణ రంగ మార్కెట్గా భారత్ అవ�
Inspiration | రుచిర కంబోజ్... ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధి. ఆ హోదాను అందుకున్న తొలి మహిళ కూడా. రుచిర ఉద్యోగ పర్వాన్ని గమనిస్తే, ఇదేమీ ఆశ్చర్యంగానో, అసాధ్యంగానో అనిపించదు.
Hafiz Saeed: పాకిస్థాన్లో ఉగ్రవాది హఫీజ్ సయ్యిద్ 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది. తన వెబ్సైట్లో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అతను శిక్ష అనుభ
దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్ 18లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే వాతావరణ సదస్సు కాప్33కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది.