Myanmar | మయన్మార్ (Myanmar) తూర్పు సముద్ర తీరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పడవ ప్రమాదాలు తీవ్ర విషాదానికి (two shipwrecks off Myanmar coast) దారితీశాయి.
UNGA | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ (Philemon Yang) స్పందించారు. రెండు దేశాలు నిగ్రహం పాటించాలని, తక్షణమే ఉద్ర�
Pakistan | పహల్గాం ఉగ్ర దాడిపై మంగళవారం జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి �
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పట్ల ఐక్య రాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, రెండు దేశాలు పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్ కోరారు. పరిస్థితి మరి�
ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (�
నాటో, ఐక్యరాజ్యసమితి(యూఎన్) నుంచి అమెరికా నిష్క్రమించాలన్న పిలుపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన సమ్మతిని ఎక్స్ వేదికగా తెలిపారు.
నియంతల యుగం మళ్లీ రావచ్చని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి అధిపతి హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర ఘటనలను నివారించడానికి అత్యవసర చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని చెర్నోబిల్ అణు విద్యుత్తు కర్మాగారానికి చెందిన రియాక్టర్ రక్షణ కవచంపై రష్యా డ్రోన్ దాడి జరిపినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం ప్రకటించారు.
రువాండా మద్దతు కలిగిన తిరుగుబాటుదారుల అకృత్యాలతో కాంగోలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, బుకావు ప్రొవిన్సియల్ రాజధానికి సమీపాన ఉన్న మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న ఎం23 రెబల్�