UNGA | ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది దేశం అసలురంగును భారత్ మరోసారి ప్రపంచానికి చూపించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్
మారుతున్న వాతావరణ పరిస్థితులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. అయినా సరే జనం, ప్రభుత్వాలు ఈ విషయంలో పర్యావరణానికి ముప్పు తెచ్చే పనుల్ని మానుకోవడం లేదు. ఇది పిల్లలుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే తమ హక్కుల�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన 'క్యాన్సర్ మూన్ష�
దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనగణనకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండటం శుభపరిణామం.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్�
United Nations | గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (
HIV: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్�
Indias population: 2060 నాటికి భారతదేశ జనాభా సుమారు 170 కోట్లు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని పేర్కొన్నది. కానీ ఈ శతాబ్ధం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక
మానవ హక్కుల ప్రకటన అనంతరం బాలల హక్కులు కూడా మానవహక్కులేననే స్పృహతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన (Declaration of Rights of the Child) ను చేసింది.
దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రకట�
ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ ఏజెన్సీల సిబ్బందిని హౌతీ రెబల్స్ నిర్బంధించారు. వీరి నిర్బంధంలో 9 మంది యెమెన్ ఉద్యోగులు, ఇతరులు ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. శిథిలాల కింద 2 వేల మంది ఉన్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది.
Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోరం విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు (landslide) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలకు పైనే ఉంది.
United Nations | గాజాలో భారత్కు చెందిన మాజీ ఆర్మీ అధికారి మృతిపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా భారత్కు క్షమాపణలు చెప్పింది. కల్నల్ వైభవ్ అనిల్ కాలే (46) గాజాలోని రఫాలో ఓ వాహనంలో ప్రయాణిస్తు