తాలిబన్ల పాలనలో అఫ్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. 2021లో తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ ప్రజానీకం రోజురోజుకూ దుర్భర పరిస్థితుల్లో మగ్గిపోవాల్సి వస్తున్నది.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, డాక్టర్ చెమన్సింగ్కు వైద్యరంగంలో అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి అనుంబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్
డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. భారత్, లిషెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రా తదితర దేశాల చొరవతో ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఐర�
మహిళలు, బాలికలకు ప్రాణాంతక, భయానక ప్రదేశం ఇల్లేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2023లో రోజుకు 140 మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపింది.
అజర్బైజాన్లో బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో కీలక ఒప్పందం కుదిరింది. ఆదివారం వాడివేడిగా సాగిన చర్చల నడుమ 200 దేశాలు వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాయి.
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు!’ అన్నాడు మహాత్ముడు. ఆయన మాటలను నిజం చేస్తూ.. ఇప్పుడు పల్లెటూరి మహిళలే దేశానికి పట్టెడన్నం పెడుతున్నారు. దేశాభివృద్ధిలో కీలకంగా మారుతున్నారు. వ్యవసాయంలో రాణించడంతోపాటు స�
UNGA | ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది దేశం అసలురంగును భారత్ మరోసారి ప్రపంచానికి చూపించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్
మారుతున్న వాతావరణ పరిస్థితులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. అయినా సరే జనం, ప్రభుత్వాలు ఈ విషయంలో పర్యావరణానికి ముప్పు తెచ్చే పనుల్ని మానుకోవడం లేదు. ఇది పిల్లలుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే తమ హక్కుల�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన 'క్యాన్సర్ మూన్ష�
దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనగణనకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండటం శుభపరిణామం.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్�
United Nations | గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (
HIV: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్�
Indias population: 2060 నాటికి భారతదేశ జనాభా సుమారు 170 కోట్లు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని పేర్కొన్నది. కానీ ఈ శతాబ్ధం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక