Shivraj Singh Chouhan | కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు.
Nitin Gadkari | తోటి కేబినెట్ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) (RPI) చీఫ్ రామ్దాస్ అథవాలే (Ramdas Athawale)ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు.
Mansuk Mandaviya | కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఒక నెల వేతనాన్ని వారి ఈపీఎఫ్ (EPFO) ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆ ప్రకారం ఒక ఉద్యోగి ఖాతా�
Cyber crime | సైబర్ క్రైమ్ దేశానికి పెను సవాల్గా మారిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద
Cyber Crime: సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్ ట్రైనీలు సాంకేతిక అంశాల్లో నిపుణత సాధించాలని పేర్కొన్నారు. హై
Ramdas Athawale | కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చేర్చుకోవడం వల్ల తమ పార్టీ ఆర్పీఐ(ఏ)కు చోటు దక్కలేదని అన్నారు.
Union Minister : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు.
Satish Chandra Dubey | అధికార పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి బూట్లను ఒక ఉన్నతాధికారి తొలగించారు. అలాగే బొగ్గు గని సందర్శన సందర్భంగా ఆయన పైజామాను సరి చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో
Union Minister : బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్పై అమెరికాలోని టెక్సాస్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తోసిపుచ్చారు.
Sujeet Kumar | బిజూ జనతాదళ్ (BJD) పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
Aerial Survey | ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలకుతలమైన విజయవాడ (Vijayawada) నగరాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ గురువారం ఏరియల్ సర్వేనిర్వహించారు.