Union Minister's Daughter Harassed | కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన
Union Minister Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు .తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వల్ల రానున్న కాలం�
Suresh Gopi | కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలని అన్నారు. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సురేష్ గోపి ఆదివారం ఢిల్లీలో జరి
Budget 2025 | నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు స్పందించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్రానికి మరిన్ని నిధుల కోసం టీడీపీ, �
Visakha Steel Plant | విశాఖ స్టీల్ప్లాంట్ను పూర్తిస్థాయిలో నడిపించేందుకు కేంద్రం మొదటి విడతగా ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
iPhone issues: ఐఓఎస్ 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల.. ఐఫోన్లలో సమస్యలు వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర వినియోగదారుల రక్షణశాఖ యాపిల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. హెల్ప్లైన్కు
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున�
Live-In Relationships: సహజీవనంపై కేంద్ర మంత్రి నితిన గడ్కరీ కామెంట్ చేశారు. అది తప్పుడు విధానమన్నారు. సమాజానికి వ్యతిరేకం అన్నారు. యూట్యూబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Union Minister | కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్సేథ్ ప్రయాణిస్తున్న విమానానికి వాతావరణం అనుకూలించక పోవడంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని హైదరాబాద్కు దారి మళ్లించారు.
Chirag Paswan | కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు తీసుకొచ్చిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఏరకంగా రాజ్యా�