Visakha Steel Plant | విశాఖ స్టీల్ప్లాంట్ను పూర్తిస్థాయిలో నడిపించేందుకు కేంద్రం మొదటి విడతగా ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
iPhone issues: ఐఓఎస్ 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల.. ఐఫోన్లలో సమస్యలు వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర వినియోగదారుల రక్షణశాఖ యాపిల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. హెల్ప్లైన్కు
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఈసారి బీజేపీ నుంచి చక్రం తిప్పబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున�
Live-In Relationships: సహజీవనంపై కేంద్ర మంత్రి నితిన గడ్కరీ కామెంట్ చేశారు. అది తప్పుడు విధానమన్నారు. సమాజానికి వ్యతిరేకం అన్నారు. యూట్యూబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Union Minister | కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్సేథ్ ప్రయాణిస్తున్న విమానానికి వాతావరణం అనుకూలించక పోవడంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని హైదరాబాద్కు దారి మళ్లించారు.
Chirag Paswan | కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు తీసుకొచ్చిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఏరకంగా రాజ్యా�
Jyotiraditya Scindia: జ్యోతిరాధిత్య సింథియా.. ఓ లేడీ కిల్లర్ అంటూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై లోక్సభలో కేంద్ర మంత్రి సింథియా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇవాళ లిఖితపూర్వంగా కళ్యాణ్ బెన
Union Minister Jitendra Singh: పదేళ్లలో భారత అణుశక్తి సామర్థ్యం రెండింతలు అయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో 4780 మెగావాట్ల నుంచి 8081 మెగావాట్లకు అటాక్ పవర్ కెపా�
రూ.50 లక్షలు చెల్లించాలంటూ రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మొబైల్ ఫోన్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి శనివారం సందేశం రావటం కలకలం రేపింది. మూడు రోజుల్లో డబ్బులు పంపకపోతే..తీవ్ర పరిణామాలుంటాయని కొందరు
Sanjay Seth | రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మొబైల్ ఫోన్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆగంతకులు రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ దీని గురించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.