Satish Chandra Dubey | అధికార పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి బూట్లను ఒక ఉన్నతాధికారి తొలగించారు. అలాగే బొగ్గు గని సందర్శన సందర్భంగా ఆయన పైజామాను సరి చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో
Union Minister : బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్పై అమెరికాలోని టెక్సాస్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తోసిపుచ్చారు.
Sujeet Kumar | బిజూ జనతాదళ్ (BJD) పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
Aerial Survey | ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలకుతలమైన విజయవాడ (Vijayawada) నగరాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ గురువారం ఏరియల్ సర్వేనిర్వహించారు.
Sensational Comments | ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Suresh Gopi: కేంద్ర మంత్రి సురేశ్ గోపి మీడియాను తప్పుపట్టారు. ఫిల్మ్ పరిశ్రమలో మీటూ ఆరోపణలపై మీడియా అతిగా స్పందిస్తోందన్నారు. మీ తప్పుడు వార్తలతో .. ఓ పెద్ద వ్యవస్థను కూల్చివేస్తున్నారని ఆయన ఆ
HD Kumaraswamy | జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి (Union Minister) హెచ్డీ కుమారస్వామి (HD Kumarswamy) దంపతులు ఇస్కాన్ టెంపుల్ (ISKCON temple) ను సందర్శించారు.
Piyush Goyal | దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండటాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ఆందోళన చెందాల్సి�
Ravneet Bittu | కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు (Ravneet Bittu) రాజ్యసభ (Rajya Sabha) స్థానానికి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajsthan) నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు.
Bharat Bandh : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు సంబంధించి కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Minister Rammohan Naidu | నాగార్జున సాగర్తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.