Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం ఖాయమని స్పష్టం చేస
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
BRS Candidate Padmarao | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
Stones Thrown | బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్�
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హాండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ �
Rameshwaram Cafe Blast : బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర
Shobha Karandlaje | కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే (Shobha Karandlaje) స్థానిక మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. తమ కోసం ఆమె ఏం చేశారంటూ వారు నిలదీశారు.
Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
Bharat Rice | ఈ ఏడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ పేరుతో రాయితీపై బియ్యం అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూ
CAA Implementation : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతన్ థాకూర్ తెలిపారు. బెంగాల్లో ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రోజుల్లోగా సీఏఏ అ�