Rajnath Singh | భారత్కు వచ్చే వాణిజ్య నౌకల (Merchant Ships) పై ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యం�
Ayodhya Ram Temple: రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపింది. అయితే తమకు ఆహ్వానం అందిందని, కానీ ఆ కార్యక్రమానికి తమ పార్టీ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. రాముడు కావాల�
Giriraj Singh | ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసం తినడం ఆపేయాలని, జట్కా మాంసం మాత్రమే తినాలని వ్యాఖ్యానించారు. బీహ�
Nitin Gadkari | దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్పూర్లో జరిగిన ఓ కా�
Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద
పాకిస్తాన్ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారి
Man shot dead | కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సమీప
తక్కువ ధరలకు చమురును సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన వారందరి నుంచీ భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) పేర్కొన్నారు.
Vyommitra | చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఈ ఏడాది అక్టోబర్లో గగన్యాన్ మిషన్ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.
Raghav Chadha | తన తల మీద కాకి తన్నిన ఘటన గురించి పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్కు ఆప్ ఎంపీ రాఘవ్చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, మీ అరుపు అచ్చం దాని లాగే ఉ�
Minister Giriraj Singh | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్