Raghav Chadha | తన తల మీద కాకి తన్నిన ఘటన గురించి పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్కు ఆప్ ఎంపీ రాఘవ్చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, మీ అరుపు అచ్చం దాని లాగే ఉ�
Minister Giriraj Singh | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్
మరో పేరు మార్పు వివాదానికి కేంద్రం తెరతీసింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ హౌస్ (ఎన్ఎంఎంఎల్) ప
మణిపూర్లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
Nisith Pramanik | కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్పైకి కొంద�
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్�
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు