కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్�
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె
చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడిన సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ చైర్మన�
Krishnam Raju | రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరిట అరుదైన రికార్డు ఉన్నది. కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి నటుడిగా కృష్ణంరాజు రికార్డులకెక్కారు. కృష్ణం రాజు సినిమాల్లో నటిస్తూనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1991లో కాంగ్రె�