శ్రీరామ నవమి ఊరేంగింపుల సందర్భంగా పలు రాఫ్ట్రాల్లో జరిగిన అల్లర్లపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఈ ఘటనలు దేశంలో భిన్నత్వంలో ఏకత్వమనే సంస్క్రతికి విరుద్ధమని వ్యాఖ్యానించా�
ఉక్రెయిన్లో రష్యా దమనకాండ నేపధ్యంలో బుచా నగరంలో మారణహోమాన్నిభారత్ తీవ్రంగా ఖండిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై బుధవారం లోక్సభలో చర్చ �
తెలంగాణలో అమలవుతున్న మహిళాశిశు పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ
Jyotiraditya Scindia: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రొమేనియా మేయర్ వాగ్వాదానికి దిగారు. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న రొమేనియాకు చేరుకుని, స్వదేశానికి రావడం కోసం ఎదురుచూస్తున్న