Ramdas Athawale | జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే పాకిస్థాన్తో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.
Suresh Gopi : సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో నటించాల్సి ఉంది. అందుకే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు సురేశ్ గోపి ఓ మీడియాకు తెలిపారు. కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ కాకుండా.. సహాయ మం�
కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే సర్కార్, ఎన్సీపీ (అజిత్పవార్) వర్గానికి షాకిచ్చింది. క్యాబినెట్ హోదా కలిగిన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్ను తోసిపుచ్చింది.
Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు.
Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Sajjala | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.
Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాష్ట్రంలో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి పేర్కొన్నారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.