Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Sajjala | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.
Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాష్ట్రంలో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి పేర్కొన్నారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం ఖాయమని స్పష్టం చేస
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
BRS Candidate Padmarao | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
Stones Thrown | బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్�
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.