Sajjala | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.
Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాష్ట్రంలో 25 ఎంపీ స్ధానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి పేర్కొన్నారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం ఖాయమని స్పష్టం చేస
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
BRS Candidate Padmarao | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
Stones Thrown | బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్�
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హాండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ �
Rameshwaram Cafe Blast : బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర
Shobha Karandlaje | కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే (Shobha Karandlaje) స్థానిక మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. తమ కోసం ఆమె ఏం చేశారంటూ వారు నిలదీశారు.