Foxconn | రాష్ట్రానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఒక్కో సంస్థ ఇక్కడి అమడదూరంగా వెళ్లిపోతున్నాయి. దీంతో చిప్ల తయారీ పరిశ్రమ ఇక్కడికి రావడ�
ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద రూ.3,706 కోట్ల వ్యయం తో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Semiconductor Plant: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో 3706 కోట్ల ఖర్చుతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఆ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్�
Union Cabinet | పహల్గాం ఉగ్రదాడి తర్వాతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి సహా పలువురితో ఇప
రేవంత్రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వ
Caste census | దేశవ్యాప్తంగా కుల గణన (Caste census) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఇవాళ ఆమోదం తెలిపింది. వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో
Union Cabinet | కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త కులగణన (Caste census) కు ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
చిన్న మొత్తంలోని యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీంతో రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదు.
ఉత్తరాఖండ్లో రెండు రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు(12.9 కిలోమీటర్లు), గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్జీక
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
ఆదాయ పన్ను(ఐటీ) బిల్లుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
Mineral Mission | నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం తెలిపింద
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద