Union Cabinet | కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త కులగణన (Caste census) కు ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
చిన్న మొత్తంలోని యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీంతో రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి చార్జీ ఉండదు.
ఉత్తరాఖండ్లో రెండు రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు(12.9 కిలోమీటర్లు), గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్జీక
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
ఆదాయ పన్ను(ఐటీ) బిల్లుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
Mineral Mission | నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం తెలిపింద
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద
Ashwini Vaishnaw: సుమారు 3985 కోట్ల ఖర్చుతో శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్ను నిర్మించనున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లను పంపేందుకు అనువైన రీతిలో ఆ లాంచ్ప్యాడ్ను నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ
Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2025 సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారా�
Union Cabinet | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ సంతాప తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో మన్మోహన్
Jamili Elections | జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు (One Nation One Election Bill) కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోద ము
దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
Dearness Allowance Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ 3శాతం పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు బుధవారం