Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) రేపు (గురువారం) సమావేశం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి
Cabinet | కేంద్ర మంత్రివర్గంలోని వివిధ కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీల్లో బీజేపీ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS), జనతాదళ్ యునైటెడ్ (JDU), తెలుగు�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Union Cabinet | నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. సోమవారం సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులందరికి శాఖ�
Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తే, వారిలో పది మంది తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి పశుపతి పరాస్ వైదొలిగారు. బీహార్లో లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ఒ ప్పందం నుంచి రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీని తప్పించి బీజేపీ అన్యాయం చ�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను, పెన్షనర్ల డీఆర్ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పటివరకు జీతం/పింఛన్�
PM Surya Ghar Muft Bijli Yojana: సోలార్ పవర్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆ స్కీమ్ కింద ప్రతి నెల 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులో కేంద్ర సర్కార్ 78�
Union Cabinet | కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్రమంత్రుల
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యార్థినులతో సెల్ఫీ దిగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సంస్థలోకి వచ్చిన రూ.9,589 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు కే�