సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను, పెన్షనర్ల డీఆర్ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పటివరకు జీతం/పింఛన్�
PM Surya Ghar Muft Bijli Yojana: సోలార్ పవర్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆ స్కీమ్ కింద ప్రతి నెల 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులో కేంద్ర సర్కార్ 78�
Union Cabinet | కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్రమంత్రుల
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యార్థినులతో సెల్ఫీ దిగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సంస్థలోకి వచ్చిన రూ.9,589 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు కే�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం వి
కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ క్వాంటమ్ మిషన్కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 20
Union Budget | పార్లమెంట్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
BSNL | నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు రూ.1.64లక్షల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్�
10న నిర్వహిస్తామన్న ఎస్కేఎం నేతలు అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ లఖింపూర్ ఖీరీ, మే 5: లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష