ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం వి
కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ క్వాంటమ్ మిషన్కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 20
Union Budget | పార్లమెంట్లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
BSNL | నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు రూ.1.64లక్షల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్�
10న నిర్వహిస్తామన్న ఎస్కేఎం నేతలు అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ లఖింపూర్ ఖీరీ, మే 5: లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ):మంత్రుల మాట: బాయిల్డ్ రైస్ కొనబోం.. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటాం.. ఇదీ నిజం: తెలంగాణ నుంచి రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటామని చెప్తున్న కేంద్ర మంత్రులు.. దీనిపై లిఖ�
ప్రయాగ్రాజ్: అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన కన్యా సుమంగళ యోజన కార్యక�
Marriage Of Women | మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
39వేల కోట్లతో నదుల అనుసంధానం పీఎం ఆవాస్ యోజన మరో మూడేండ్లు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ నీటి అవసరాలను తీర్చే ‘కెన్-బెత్వా నదుల అనుసంధ�
Free ration: దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (PM-GKAY) కార్యక్రమాన్ని వచ్చే ఏడాది (2022) మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇవాళ
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపైగా ఢిల్లీ శి�