Marriage Of Women | మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
39వేల కోట్లతో నదుల అనుసంధానం పీఎం ఆవాస్ యోజన మరో మూడేండ్లు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ నీటి అవసరాలను తీర్చే ‘కెన్-బెత్వా నదుల అనుసంధ�
Free ration: దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (PM-GKAY) కార్యక్రమాన్ని వచ్చే ఏడాది (2022) మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇవాళ
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపైగా ఢిల్లీ శి�
ఇథనాల్ ధర లీటరుకు 1.47 పెంపు సీసీఐకి రూ.17,409 కోట్లు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ, నవంబర్ 10: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం త�
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ వినిపించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర పెన్షర్లకు కూడా మూడు శాతం
ఢిల్లీ : పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అదేవిధంగా దేశంలో పామాయిల్ ఉత్పత్తిని పెంచే పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్&
మంత్రి కేటీఆర్ | కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పద్ధతిలో దాదాపు ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ప్రధాని మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్న