Mallikarjun Kharge : జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది.
Chandrayaan-4 | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
PM E-Drive Scheme | కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు అమలు చేసిన ఫ్లాగ్షిప్ ఫేమ్ ప్రోగ్రామ్ని భర్తీ చేసిన భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్కు కేంద్ర మంత్�
Union Cabinet | వ్యవసాయరంగానికి సంబంధించిన ఏడు కీలమైన పథకాలను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. ఈ పథకాలకు కేంద్రం దాదాపు రూ.14వేలు కోట్లు ఖర్చు చేయనున్నది. రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం, క్రాప
విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.
Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) రేపు (గురువారం) సమావేశం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి
Cabinet | కేంద్ర మంత్రివర్గంలోని వివిధ కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీల్లో బీజేపీ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS), జనతాదళ్ యునైటెడ్ (JDU), తెలుగు�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Union Cabinet | నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. సోమవారం సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులందరికి శాఖ�
Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తే, వారిలో పది మంది తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి పశుపతి పరాస్ వైదొలిగారు. బీహార్లో లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ఒ ప్పందం నుంచి రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీని తప్పించి బీజేపీ అన్యాయం చ�