కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చే ప్రకటనలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా పసుపుబోర్డుక�
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �
2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చ
మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగ
Economic Survey | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి �
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
Prime Minister- Union Budget |
ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారు. అయితే, ఆర్థిక మంత్రి లేని పక్షంలో అరుదుగా ప్రధానులు బడ్జెట్లు సమర్పిస్తారు. ఆ జాబితాలో తొలుత పండిట్ నెహ్ర�
రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ భారత్కు అత్యంత కీలకమని గోల్డ్మన్ శాచ్స్ నివేదిక అభిప్రాయపడింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లో ప్రజా రుణాలు, ద్రవ�
ITR | మరో మూడు వారాల్లో కేంద్ర బడ్జెట్ రానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు.
Homes 2024 | చౌక ధరకు లభించే ఇండ్లకు గిరాకీ తగ్గితే లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ ఇండ్లకు డిమాండ్ ఎక్కువైందని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2023తో పోలిస్తే ఇండ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గాయి.
కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థి�
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నుంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటీవ్ (ఈఎల్ఐ) పథకం ప్రయోజనాలను పొందాలంటే ఉద్యోగులు ఈ నెలాఖర్లోగా (నవంబర్ 30లోగా) తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్ట�
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)