రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ భారత్కు అత్యంత కీలకమని గోల్డ్మన్ శాచ్స్ నివేదిక అభిప్రాయపడింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లో ప్రజా రుణాలు, ద్రవ�
ITR | మరో మూడు వారాల్లో కేంద్ర బడ్జెట్ రానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు.
Homes 2024 | చౌక ధరకు లభించే ఇండ్లకు గిరాకీ తగ్గితే లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ ఇండ్లకు డిమాండ్ ఎక్కువైందని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2023తో పోలిస్తే ఇండ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గాయి.
కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థి�
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నుంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటీవ్ (ఈఎల్ఐ) పథకం ప్రయోజనాలను పొందాలంటే ఉద్యోగులు ఈ నెలాఖర్లోగా (నవంబర్ 30లోగా) తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్ట�
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)
Nirmala Sitaraman | కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్ష ‘ఇండియా కూటమి’పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ‘సాధారణ ఓబీసీ చాయ్వాలా మంచిగా దేశాన్ని నడిపించడం’ ఇండియా కూటమికి సమస్యగా ఉందని వ�
AP News | ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి కేంద్ర ప్
Vinod Kumar | కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8
మధ్యతరగతి సొంతింటి కలల్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ చెరిపేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించి మోయలేనంత పన్ను భారాన్ని మోదీ సర్కారు మోపింది మరి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష పార్టీల విమర్శల దాడి కొనసాగింది. బడ్జెట్పై చర్చలో భాగంగా గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ 2024-25 బడ్�
కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని, విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
టెలికం రంగంలో కీలకంగా భావించే నెట్వర్క్ ఎక్విప్మెంట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని కేంద్రం 15 శాతానికి పెంచింది.