దేశంలో వైద్యవిద్యను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75 వేలకు పైగా సీట
Union Budget | కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీ�
Union Budget | రైల్వేకు సంబంధించిన అన్ని కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. IRFC (Indian Railway Finance Corporation) లిమిటెడ్, RVNL (Rail Vikas Nigam Limited), IRCON International లిమిటెడ్, RailTel లిమిటెడ్, IRCTC (Indian Railway Catering and Tourism Corporation) తదితర షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డ�
Union Budget | రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ర�
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్ను (Union Budget) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ.. న
Union Budget 2025 Live Updates | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో బడ్జెట్ను చ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చే ప్రకటనలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా పసుపుబోర్డుక�
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �
2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చ
మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగ
Economic Survey | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి �
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
Prime Minister- Union Budget |
ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారు. అయితే, ఆర్థిక మంత్రి లేని పక్షంలో అరుదుగా ప్రధానులు బడ్జెట్లు సమర్పిస్తారు. ఆ జాబితాలో తొలుత పండిట్ నెహ్ర�