రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్�
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. గంపెడాశలతో సిటీ ప్రాజెక్టుల కోసం నిధులు కోరితే, ఖాళీ చేతులను చూపి సమాధానం చెప్పింది. కనీసం భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కేం
కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) విధానాన్ని మరింత కొత్తగా తీసుకొచ్చారు. రేట్లు, శ్లాబులను సవరిస్తూ గతంతో పోల్చితే ఓ శ్లాబును పెంచి మొత్తం ఏడింటిని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివార�
జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంప
కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు వరాలు, ప్రత్యక్ష పన్నులపై కొంత మినహాయింపులు తప్పించి బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలు కనిపించలేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్ట
బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రాష్ర్టాల�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ మదుపరులకు రుచించలేదు. ఆదాయ పన్ను మినహాయింపు పెంపుదల సహా పలు నిర్ణయ�
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర నుంచి పన్నుల రూపం లో కేంద్రానికి రూ. 26వేల కోట్లు సమకూరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగ�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక
Kishan Reddy | బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చారని కొందరు అడుగుతున్నారని.. అది రాష్ట్ర బడ్జెట్ కాదన్న విషయం గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
MLC Kavitha | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన
Union Budget | కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో(Union Budget) యువతకు(Youth) ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం విమర్శించారు.