కేంద్ర బడ్జెట్ 2024-25పై సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ఈ బడ్జెట్ బాటలు పరుస్తున్నదని మండిపడింది. రద్దయిన మూడు సాగు చట్టాలకు దొడ్డి దారిలో ప్రవే�
విద్యార్థుల కోచింగ్ ఫీజ్పై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం ఈ బడ్జెట్లో దానికి మినహాయింపు ఇస్తుందని విద్యార్థులు ఆశించారు. అయితే ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చే
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవ�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొత్తం మీద ‘హళ్లికి హళ్లి సున్నకు సున్న’ దక్కింది. గత పదేండ్లుగా చూపుతూ వచ్చిన నిర్లక్ష్యమే మరోసారి వ్యక్తమైంది. ఇదొక ధోరణిగా మారింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఆర్థిక మంత్రి
Revanth Reddy | కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరస�
Telangana Assembly | ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా స�
Harish Rao | ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర శాసనసభలో ఇవాళ చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఇప్పటికే మాట్లా�
KTR | కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత అని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు.
KTR | కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జ�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గ
ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మధ్యతరగతి, వేతన జీవుల ఆకాంక్షల్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను మంగళవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్
తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్కు దకిన నిధులను చూసైనా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ