విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో
Union Budget | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిల�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు సోమవారం లాభాల్లో మొ�
MK Stalin | తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నిర్దిష్ట ప్రాజెక్టులను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వార�
Union Budget | త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు బడ్జెట్ సమర్పించనున్నది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్
KTR | ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజజ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో క�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించేడం
Budget | కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం �
లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కో�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ