Budget | కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం �
లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కో�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్పై ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్లో రైల్వే, మౌలిక వసతుల కల్పన, పారిశ్రా�
ఎప్పటిలాగే ఉమ్మడి జిల్లావాసులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓరుగల్లుకు భంగపాటే ఎదురైంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను ఒక్కటీ నెరవేర్చకపో
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
Budget 2024 Live Updates | కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు.
నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�
Goods Price | నిత్యావసరాల ధరల పెంపుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు కొత్త ఆర్థి సంవత్సరం ఆర్థిక కష్టాలను తీసుకురాబోతున్నది. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి క�