మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్పై ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్లో రైల్వే, మౌలిక వసతుల కల్పన, పారిశ్రా�
ఎప్పటిలాగే ఉమ్మడి జిల్లావాసులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓరుగల్లుకు భంగపాటే ఎదురైంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను ఒక్కటీ నెరవేర్చకపో
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
Budget 2024 Live Updates | కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు.
నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గ�
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�
Goods Price | నిత్యావసరాల ధరల పెంపుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు కొత్త ఆర్థి సంవత్సరం ఆర్థిక కష్టాలను తీసుకురాబోతున్నది. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి క�
నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు.
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.